మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బాలరాజ్
పాపన్నపేట.. : మండలంలోని ఉపసర్పంచ్ ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నామపురం ఉప సర్పంచ్ రోడ్డ బాలరాజు అన్నారు. మంగళవారం ఏడుపాయలలో మండల ఉపసర్పంచ్ ల పోరం ఎలక్షన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల అధ్యక్షుడు బొట్ల కార్తిక్ ఆదేశాల మేరకు, మెదక్ జిల్లా పాపన్నపేట మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీని ,రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలమాకుల రమేష్ గౌడ్ ,జిల్లా అధ్యక్షులు వెల్మకాన్నే అనిల్ కుమార్ సమక్షంలో పాపన్నపేట మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.,నూతన కమిటీ,మండల అధ్యక్షుడు ,రోడ్డ బాలరాజ్,,ఉపాధ్యక్షులు ,సలీం రేష్మ,,పత్రి సాయిలు,,అనిత కృష్ణ,,కోశాధికారి తోట్ల నిఖిత ప్రశాంత్ ఎన్నుకున్నారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:55:31
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
