తెలంగాణ స్వయం పాలన కోసం పోరాడిన మహావీరుడు
తెలంగాణ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు సర్వాయి పాపన్నకు ఘన నివాళులు
వెల్దుర్తి / మెదక్ : గోల్కొండ రాజ్యానికి వ్యతిరేకంగా తెలంగాణ స్వయం పాలన కోసం పోరాడిన వీర యోధుడు *సర్దార్ సర్వాయి పాపన్న* 370వ జయంతిని వెల్దుర్తి మండల కేంద్రంలో గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ _"స్వేచ్ఛ కోసం, ప్రజా పాలన కోసం పాపన్న చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది"_ అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:48:51
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
