బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై పోలీస్ దాడిని ఖండిస్తూ రాస్తారోకో
మంచిర్యాల్ : కాంగ్రెస్ పార్టీ ప్రోత్బలంతో అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై మరియు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి రోడ్డు పై బైఠాయించి, ధర్నా చేశారు అక్కడికి చేరుకున్న మంచిర్యాల్ సిఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
Views: 12
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Sep 2026 14:28:57
జిల్లా నాగర్ కర్నూల్ మండలంలోని మంగనూర్ (గారం) గ్రామానికి చెందిన నాగవుల స్వామి s/o బాల్రాజ్ కుమార్తె 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్థానిక...
