బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్

బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్

శివంపేట (మెదక్): ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శివంపేట మండలానికి చెందిన బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి నాయకులు తరలివెళ్లకుండా పోలీసులు అప్రమత్తమై ఈ చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ గాజులపల్లిలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
దౌల్తాబాద్‌, సిద్దిపేట:  మండలంలోని గాజులపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థికసాయాన్ని సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను...
ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తే మరో ఉద్యమమే
పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం