పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పోచారం

అర్హులైన ప్రతి పేద కుటుంబాల కు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. పోచారం

  కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం.:బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామం లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల కు స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భం గా ప్రజల కు అందుతున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబాని కి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ  పిలుపు...
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు