పగడాల పరామర్శ

పగడాల పరామర్శ

హనుమకొండ / పరకాల : పరకాల రూరల్ మండలం నాగారం గ్రామానికి చెందిన వావిలాల రాజభద్రయ్య, పల్లెర్ల సారంగపాణి, అలాగే లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంగళపల్లి శాంతమ్మ గార్లు ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా నేడు వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు గారు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబు యాదవ్, నాయకులు దండ్రే దేవేందర్, ఎం. క్రాంతి యాదవ్, గొట్టే మొగిలి, రాజు, వి. మొగిలి, బూత్ అధ్యక్షులు బిక్షపతి, సీహెచ్. మహేందర్ రెడ్డి, ఏ. సురేష్, పి. రాంబాబు, రవి, ఎల్లాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్