ఏరియా ఆస్పత్రిలో తల్లిపాలపై అవగాహన
మందమర్రి, (మంచిర్యాల) : స్థానిక రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆసుపత్రి డివైసిఎంఓ మధు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసుపత్రి గైనకాలజిస్ట్ లలిత తల్లిపాల విశిష్టతను,కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓ మదార్ సాహెబ్, విజయలక్ష్మి,నర్సింగ్ స్టాఫ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
