అధర్యపడకండి అండగా ఉంటా : కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, (జనగామ) : కాంగ్రెస్ కార్యకర్తలు అధర్యపడకండి అండగా ఉంటానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన తాళ్లపెల్లి యాదగిరి, చిల్పూర్ మండలం దేశాయ్ తండా మాజీ సర్పంచ్ భూక్య భాషా నాయక్ అనారోగ్యంతో మరణించగా వారి పార్థివా దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్పూరుగుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచులు కోమల, వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ చిల్పూరు మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
