శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
చౌటకూర్, :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట్ ప్రాంతంలోని బీర్ కంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు మంజీరా నదిలో కలుస్తున్న అంశాన్ని గ్రామస్తులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లింది. శివంపేట్ ప్రాంతంలోని బీర్ కంపెనీ వ్యర్థాల వల్ల మంజీరా నది నీటి నాణ్యత దెబ్బతినడమే కాకుండా, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని టీమ్ సభ్యులు మంత్రికి వివరించారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, మంజీరా నది పరిరక్షణకు, ప్రజారోగ్య రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని వారు కోరారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
