పాము కాటుతో మరణించిన పరామర్శించిన కుటుంబ సభ్యులను
పరామర్శించిన మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ సోదా రామకృష్ణ
హనుమకొండ / పరకాల : పరకాల పట్టణంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన పస్తం వసంత గత రెండు రోజుల క్రితం పాము కాటుతో మరణించగా ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ సోదా రామకృష్ణ కౌన్సిలర్ గూడెల్లి సదన్ కుమార్, మాజీ కౌన్సిలర్ సమన్వయ కమిటీ సభ్యులు పోరండ్ల సంతోష్, ఏకు రాజు, బండి సదానందం గౌడ్, మార్క రఘుపతి గౌడ్, నాయకులు పస్తం రమేష్ తదితరులు పాల్గొన్నారు
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
