ఉరుగొండ అరోగ్య ఉప కేంద్రం లో టీబి శిబిరం
హన్మకొండ న్యూస్ : టిబి ముక్త్ భారత్ అభియాన్ ఫేస్-2 లో భాగంగా శుక్రవారం ఆగస్టు 7 న దామెర మండలం ఉరుగొండ ఉప కేంద్రం లొ ఎక్స్రే ,టిబి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అధిక అనారోగ్యానికి ప్రమాదం లో ఉన్న వారికి ఎక్స్రే తేమడ పరీక్షలు , టిబి పై అవగాహణ కల్పించారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా ఇంఛార్జి డీటీసీవో డా. ప్రదీప్ రెడ్డి మరియు స్పెషల్ క్లాస్ వన్ ఆఫీసర్ లక్షి ప్రసన్న అడిషనల్ డి అర్ డి ఓ, మెడికల్ ఆఫీసర్ డా. మహేందర్ , టిబి స్టాఫ్ కో ఆర్డినటర్ నగేష్, టిబి సూపర్ వైజర్ శ్రీనివాస్, నోడల్ అధికారి సురేందర్, లాబ్ టెక్నీషియన్ కృష్ణ ఎ న్ ఎమ్ లు పద్మ, రేడియో గ్రాఫర్ లు మహేష్, సదానందం , ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
