నాగర్ కర్నూల్ జిల్లాలో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన
నాగర్కర్నూల్,:నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు *జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్* తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 880 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కొత్త ప్రతిపాదనలతో ఈ సంఖ్య 910కి చేరనుంది. అదనంగా 5 పోలింగ్ కేంద్రాల స్థాన మార్పు, 2 పోలింగ్ కేంద్రాల పేర్ల సవరణకు కూడా ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన అనంతరం ఓటర్లకు మరింత చేరువలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకతకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నార
Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
