ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

కంటనీరు పెట్టుకున్న ఉపాద్యాయులు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

 

 

వికారాబాద్: పూర్వ విద్యార్ధులు విద్యాబోధన చేసిన గురువులను స్తుతిస్తూ ఆదరించడంతో వృద్ధాప్య దశలో ఉన్న వారు కంట నీరు పెట్టుకుంటూ ఆనంద భాష్పాలను రాల్చారు. పరిగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెం.1 లో 1988-89 సంవత్సరం పదో తరగతి చదువుకున్న విద్యార్ధులు ఆదివారం సాయంత్రం పరిగిలోని ఓ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వేదికపై ఉపాధ్యాయులు, విద్యార్థులు గత స్మృతుల ను నెమరు వేసుకున్నారు. ఉన్నత స్తాయికి చేరుకుని స్థిరపడిన తమ విద్యార్థులను చూసి ఉపాధ్యాయులు గర్వపడ్డా రు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారి నుంచి ఆశీర్వాదాలు పొందారు.

Views: 166

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!