ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 

ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 

మంచిర్యాల టౌన్  మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ మహంకాళి అంజయ్య పదవి విరమణ మహోత్సవం కార్పొరేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంకాళి అంజయ్య తన ఉద్యోగ విధి నిర్వహణలో తాను చేసిన ఉద్యోగ సేవలు గురించి మాట్లాడుతూ అభినందన లు తెలియజేశారు అంతేగాక ఉద్యోగులందరూ కూడా తనను ఆదర్శంగా తీసుకొని మిగతా ఉద్యోగులు కూడా తనలా ఉద్యోగ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్ పూదరి ప్రభాకర్, వెంకట సాయి కృష్ణ, కార్పొరేషన్ సిబ్బంది అంజయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Views: 97

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జిన్నారంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలని ప్రజావాణిలో అర్జీ
పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
ఘనంగా నిర్వహించిన పదవి విరమణ సన్మాన మహోత్సవం 
బహుజన వీరుడు,  "పండగ సాయన్న"  విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలం కేటాయించాలి
మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు!