రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు...
బోధన్ (నిజామాబాద్) : ఆషాడ మాసం సందర్భంగా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు బోనాలు ఎత్తుకొని భక్తి శ్రద్దలతో శక్కర్ నగర్ లో గల శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో, దోబి గల్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలోని అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 15:56:13
రేగోడ్ ,మెదక్ : రేగోడ్ మండల కేంద్రంలోని మక్త వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కేశబోయిన రమేష్,సీనియర్ నాయకులు కురుమ సంగయ్య ,కొయ్యల మల్లయ్య కాంగ్రెస్...
