డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నాగర్ కర్నూల్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్, నాగర్కర్నూల్ లో పొలిటికల్ సైన్స్ మరియు తెలుగు అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.ఇంటర్వ్యూలు సోమవారం
కళాశాలలో జరుగుతాయి. ఉదయం 10:30 గంటలలోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ డా" కె. గీతాంజలి పత్రిక ప్రకటనలో భాగంగా తెలిపారు. PG లో సాధారణ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు, SC/ST అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి. అదనంగా Ph.D లేదా NET/SET* అర్హత కలిగి ఉండాలి. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
