గుండెపోటు తో మృతి చెందిన కార్యకర్త కు పార్టీ అండ.
భారత రాష్ట్ర సమితి నాయకులు మొరిల్ శ్రీనివాసరావు...
కామారెడ్డి / బాన్సువాడ : గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబాని కి పార్టీ అండగా ఉంటుంద ని శుక్రవారం చెప్పిన మోరల్ శ్రీనివాసరావు. బాన్సువాడ నియోజకవర్గం లో ని నసురుల్లాబాద్ మండల మైలారం గ్రామం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి ఓడ్ల మహేందర్ తమ్ముడు ఓడ్ల కృష్ణ నాలుగు రోజుల క్రితం గుండెపోటు గురువై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ బిఆర్ఎస్ నాయకులు మోరీలు. శ్రీనివాస్ రావు, అంజి రెడ్డి, మహేందరు నివాసం కి వెళ్లి వారి కుటుంబా ని పరామర్శించారు. ఆ కుటుంబాని కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యం గా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకట్ సార్, గంపల శంకర్, రమేష్, రాము, రాజు, బాబు, కృష్ణ, శ్రీనివాస్, మోషిను, అక్తర్, సాయి కుమార్, భాస్కర్, సాయిలు, గంగారం, దశరథ్, పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


