నాంపల్లి రైతులకు ఏవో కీలక సూచనలు

 నాంపల్లి రైతులకు ఏవో కీలక సూచనలు

నాంపల్లి,:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2025-2026 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏడు రకాల విత్తనాలకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని నాంపల్లి మండల వ్యవసాయ అధికారి బండారు శివ పేర్కొన్నారు. ఏ రకం వరి పంట వేసినా, రైతులు లేదా కౌలు రైతులు తప్పనిసరిగా తమ వరి పంట రకం వివరాలను మీరు ఏ షాప్ నుండి అయితే విత్తనాలు, వడ్లు కొన్నారో, ఆ షాప్ దగ్గర వెళ్ళి ఆగస్టు 30 లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు.
Views: 193

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన