కడుపులో కణజాల గడ్డ తొలగింపు

కడుపులో కణజాల గడ్డ తొలగింపు

మందమర్రి, (మంచిర్యాల):పొత్తికడుపులోని పెల్విక్ ప్రాంతంలో ఏర్పడ్డ రెండు కిలోల కణజాల గడ్డను 39 ఏళ్ల వయస్సు కలిగిన మహిళా కడుపులో నుంచి తొలగించి శస్త్ర చికిత్సను విజయవంతం చేసినట్లు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో మధుకుమార్ పేర్కొన్నారు. ఈ నెల 14 న ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక వైద్య బృందం గైనకాలజిస్ట్ వైద్యురాలు హరిత, లలిత,అనస్థీషియా మధుకర్ శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు. మహిళా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన