రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
రేగోడ్ (మెదక్ ): రేపు పెద్ద శంకరంపేట 132/33 కేవీ ట్రాన్స్కో సబ్ స్టేషన్ లో మరమ్మత్తు పనుల కారణంగా రేగోడ్ మండలపరిధిలోని ప్రజలకు గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏ ఈ నర్సింలు తెలిపారు.ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు 33/11 కేవీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పత్రిక ప్రకటన జారీ చేశారు. వినియోగదారులు అత్యవసరం అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకొని ప్రజలు విద్యుత్ శాఖ వారికీ సహకరించాలని అన్నారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Aug 2026 13:44:36
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ...
