శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వ అల్పాహారం పంపిణీ

శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వ అల్పాహారం పంపిణీ

టేకులపల్లి: ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారాన్ని గ్రామ సర్పంచ్ బి. పూలబంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బి. పూలబంతి స్వయంగా చిన్నారులకు అల్పాహారం అందించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని, వారి ఆరోగ్యం, ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ కమల, పాఠశాల ఆయా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న అల్పాహారం, ఇతర సౌకర్యాలను వారు పరిశీలించారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు