మాతృభాష బోధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర కీలకం

ఎంఈఓ అజయ్ కుమార్ వెల్లడి 

మాతృభాష బోధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర కీలకం

నాంపల్లి,: మాతృభాష బోధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని నాంపల్లి ఎంఈఓ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి హైస్కూల్లో నిర్వహించిన తెలుగు కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి చదవటం రాయటం తప్పనిసరి చేస్తూ ఇటీవల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిందని దీనిలో భాగంగా వెనకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతి బోధన ప్రతి పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని లక్ష్యసాధనలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర చాలా అవసరమని అందుకు కాంప్లెక్స్ సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ మాతృభాష పట్ల అభిరుచిని పెంచుతూ ప్రభుత్వం నిర్దేశించ…

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు