జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంచిర్యాల్ కు రాక

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మంచిర్యాల్ కు రాక

మంచిర్యాల టౌన్ ​: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు  హుస్సేన్ నాయక్  రేపు అనగా తేదీ 15-09-2026 మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాల పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా, ఎస్టీ వర్గాల సమస్యలు, పోడు భూముల సమస్యలు మరియు వారి హక్కులు ఇతర అంశాలపై వినతిపత్రాలు సమర్పించాలనుకు నే వారి కి మధ్యాహ్నం 12 గంటలకు వారు మంచిర్యాలలో అందుబాటులో ఉంటారని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేష్ గౌడ్ తెలిపారు ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది ఒక మంచి అవకాశమని సమస్యల పై వినతిపత్రాలు అందించాలనుకు నే ప్రతి ఒక్కరూ వెర హీరో షోరూమ్,జిల్లా కోర్ట్ పక్కన,మంచిర్యాలకు 12 గంటల సమయానికి చేరుకోవాలని వారు కోరారు

Views: 620

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.