టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వంపై PRTU పోరుబాట

ఛలో హైదరాబాద్....ఉపాధ్యాయుల. హక్కులకై ఇందిరా పార్క్ వద్ద ధర్నా

టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వంపై PRTU పోరుబాట

రేగోడ్ (మెదక్ ):ఉపాధ్యాయులు వారి హక్కులు, న్యాయమైన డిమాండ్ లకోసం రేగోడ్ మండల PRTU అధ్యక్షులు అంజు బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమం చెప్పట్టి ఉపాధ్యాయుల ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొంటామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, పాత పెన్షన్ విధానం కొనసాగించాలి, పీఆర్, ఆర్డిఏలను అమలు చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాజు,పిఆర్టీయు సంఘం సభ్యులు బయలుదేరారు.

Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News