నాగుల పంచమి సందర్భంగా శివయ్య దర్శనం
సనత్ నగర్ : హనుమాన్ దేవాలయం సనత్ నగర్ హిందూమతంలో, శివుని ఆశీర్వాదం పొందడానికి శ్రావణ మాసం అత్యంత ఉత్తమమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో భక్తులు పూజలు, ఉపవాసాలు పాటిస్తారు, అలాగే తమ శక్తి మేరకు దానధర్మాలు కూడా చేస్తారు. శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసిన దానాలు అనేక రెట్లు ఫలిస్తాయి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామికి శ్రావణమాసం మొదటి సోమవారం నాగులు పంచమి సందర్భంగా స్వామి వారికి ఉదయం అభిషేకం అనంతరం ప్రత్యేక అలంకరణ తీర్థ ప్రసాదాలు అందచేయటం జరిగింది అని అర్చకులు రిపుంజయ శర్మతెలియచేశారు Views: 32
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 16:41:20
కరీంనగర్, : నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష సేవలు అందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి ఇండియన్ పోలీస్ మెడల్...
