మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం
మంచిర్యాల టౌన్ ఇటీవల నిర్వహించిన SIR ఓటరు జాబితా సవరణ తర్వాత ప్రచురించిన ఓటర్ లిస్టు ప్రచురణలొ పేరు లో తప్పులు ఉన్న వారు మరియు S I R ఫారం నింపినప్పుడు సరైన ఆధారాలు ఇవ్వని వారికి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులలొ వారికి కేటాయించిన తేదీల ప్రకారం వారు ప్రభుత్వం జారీ చేసిన ఏదైన గుర్తింపు కార్డులు తీసుకొని స్వయంగా తిరిగి సమర్పించాల్సి ఉంటుంది.దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లొ 47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టి నాయకులు దర్శనాల శ్రీనివాస్ తేజ మరియు BLO నేరెళ్ళ అరుణ మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పర్వజ్ మరియు రియాజ్ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


