ఆగస్టు 31న  మాలల  చలో సెక్రటేరియట్ ముట్టడి

ఆగస్టు 31న  మాలల  చలో సెక్రటేరియట్ ముట్టడి

గంభీరావుపేట  : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు మాల అనుబంధ కులాలకు విద్య ఉద్యోగాలు పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని  నిరసిస్తూ బుధవారం ఎస్సీ రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించకపోతే, ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్  లోని సెక్రటేరియట్ను ముట్టడిస్తామని పిలుపునిస్తూ గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాల మాలలు మరియు మాల ఉప కులాలు  విద్యార్థులు యువతి యువకులు అన్ని గ్రామాల నుండి తరలిరావాలని  సెక్రటేటివ్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్యవేదిక జిల్లా నాయకులు   ఎగదండి స్వామి బండ రమేష్ రెడ్డి మల్ల రాజనర్సు ఎడబోయిన రాజు   మల్యాల రాజ్ మీరు   తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
యాదగిరిగుట్ట, : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌ బుర్రా వెంకటేశం బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు...
90 శాతం ప్రజలకు చైతన్యం కలిగించడమే జేఏసీ లక్ష్యం 
నిర్మల్ స్వర్ణ రహదారిపై రోడ్డు ప్రమాదం: కారు - స్కూటీ ఢీ
పోచమ్మ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరులే తొలి బీజం
బిజెపి సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు చింతల భూపాలను నియమించిన బిజెపి అధిష్టానం 
రెవ.జార్జ్ బి.గార్డెన్ దొర  34వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ 
వెల్దుర్తికి గర్వ కారణం క్రైమ్ బ్రాంచ్ లో తోట శ్రీకాంత్ ముదిరాజ్