స్వామివారి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా
యాదగిరిగుట్ట, : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
26 Aug 2026 16:10:37
సోనాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కొత్త సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్
