ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

జిల్లా అధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి

ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

 

 

జన్నారం : రాష్ట్రంలోని పేద రెడ్ల కుటుంబాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి సంక్షేమ సంఘం మంచిర్యా ల జిల్లా అధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి కోరారు. గురు వారంరోజున జన్నారం మం డలకేంద్రంలో జరిగిన రెడ్డి సంక్షేమ సంఘం సమావే శంలో ఆయన మాట్లాడు తూ రెడ్డి అంటేనే సంపన్ను లు అనుకుంటారని కానీ రెడ్డి సామాజిక వర్గంలో సై తం అనేక మంది పేదరి కంలో మగ్గుతున్నారని   ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ద్వా రా పేదరికంలో వున్న రెడ్డిల కు ఉపాధి, ఆర్థిక, వ్యవసా య రంగాల్లో చేయూత లభిస్తుందని పేద రెడ్డిల కుటుంబాలన్నీఅభివృద్ధి చెందేందుకు కార్పొరేషన్ ఎంతగానో ఉపయోగప డుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పం దించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్ర మంలో రెడ్డి సంక్షేమ సంఘం మండల  అధ్యక్షులు ఏనుగు సుభాష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సామ ప్రభాకర్ రెడ్డి, పలు వురు రెడ్డి కులస్తులు పాల్గొన్నారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు,...
లెంకలపల్లి రైతువేదికలో పంటల నమోదుపై అవగాహన
మామిడిపల్లి లో ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశం
మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం
భట్టి ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్లలో నడుస్తుంది.
ఇల్లూరు గ్రామంలో అన్ని వీధుల్లో వర్షాకాల పారిశుద్ధ్య చర్యలు
మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు