అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
మందమర్రి, (మంచిర్యాల) : అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన,శిక్షణ కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శనివారం నిర్వహించారు. రెస్క్యూ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆకస్మికంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఫైర్ ఎక్విప్మెంట్ పరికరాలతో అదుపులోకి తీసుకువచ్చే విధాన్ని ప్రాక్టికల్ డెమోతో వివరించారు. ఈ కార్యక్రమంలో డివైసీఎంవో అడ్మిన్ మధు కుమార్,రెస్క్యూ ఇంచార్జ్ రామ్ మోహన్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదర్ సాహెబ్, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
