సరంపల్లి లో 7 సిసి కెమారాలు ప్రారంభించిన రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మండలం సరంపల్లి వార్డు లో కౌన్సిలర్ గంగాధర్ రావు సహకారంతో 7 సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. కెమెరాల ను రూరల్ సి.ఐ శ్రీధర్ గౌడ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దేవన్ పల్లి ఎస్.ఐ రంజిత్, కౌన్సిలర్ గంగాధర్, ఇతర గ్రామస్థులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
09 Sep 2026 15:02:35
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..?
పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..
కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల స్థానాలు..
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
