జాగృతి హాస్పిటల్ బంపర్ ఆఫర్
బాన్సువాడ :మండల కేంద్రంలో అనునిత్యం అత్యవసర సమయంలో 24 గంటలు అందుబాటులో పనిచేస్తున్న జాగృతి హాస్పటల్ యజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా నేడు వార్షికోత్సవం పురస్కరించుకొని ఓపి పేషెంట్లకు రాయితీలు ప్రకటించింది. ఎవరైనా అనారోగ్యంతో పేషెంట్లు జాగృతి వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఈ అవకాశాన్ని బాన్సువాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాగృతి యజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రతి పేషెంట్ ను క్షుణ్ణంగా పరిశీలించి కావలసిన మందులు తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తల గురించి సవివరంగా వివరించడం జరుగుతుందని జాగృతి యజమాన్యం గంగాధర్ గుప్తా, మురళీధర్ గుప్తా, సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


