చేప పిల్లల పంపిణీకి సిద్ధం
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా లో చేప పిల్లల పంపిణీకి ఆదేశాలు రావాల్సి ఉందని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జిల్లా వ్యాప్తంగా 786 చెరువులు ఉండగా రెండు కోట్ల 86 లక్షల చేప పిల్లలను ప్రజా నిధులు, సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు, హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత పంపిణీ చేయనున్నట్లు సమాచారం.?
Views: 52
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Sep 2026 18:27:30
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
గిరిజన సంక్షేమానికి కేసీఆర్ హయాంలో ప్రత్యేక ప్రాధాన్యం.
