కుందారం గ్రామ పంచాయతీ సపాయి కార్మికుడు ఐలయ్య మృతి

కుందారం గ్రామ పంచాయతీ సపాయి కార్మికుడు ఐలయ్య మృతి

లింగాల గణపురం (జనగాం)కుందారం: కుందారం గ్రామ పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా సపాయి కార్మికుడిగా సేవలందించిన పాలమాకుల ఐలయ్య ఈరోజు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ మండల అధ్యక్షుడు తిప్పారపు యాకూబ్, మండల కార్యదర్శి రాగల మహేందర్, పాలమాకుల యాదగిరి, చింతల రాజు, గుగ్గిళ్ల సునీల్, పెద్ద పరశురాములు, రాజు,చిన్న పరశురాములు, కత్తుల రాములు, నరేష్, గంపల రేణుక, జయ రేణుక తదితరులు పాల్గొన్నారు. 

Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News