కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి 

కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి 

ఆదిలాబాద్ డెస్క్, : బోథ్ మండల అధికార ప్రతినిధి గా ఆలపాటి అచ్యుత్ రెడ్డి నియమించారు ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ జాదవ్ విడుదల చేసిన మండల కమిటీ లో బోథ్ అధికార ప్రతినిధి గా అచ్యుత్ రెడ్డి నియామకం జరిగింది అని తెలిపారు ఈ సందర్భంగా అచ్యుత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో సముచిత స్థానం కలిపించిన జిల్లా మరియు మండల కమిటీ సభ్యులు కి ధన్యవాదాలు తెలిపారు నా పైన నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకి  నా వంతు కాంగ్రెస్ బలోపేతం కి కృషి చేస్తా అని మరియు ప్రతిపక్షం యొక్క అభాండాలు ని తిప్పి కొడతా అని మరియు మండల మరియు గ్రామ కమిటీ సభ్యులు తో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపడటం కి కృషి చేస్తా అని తెలిపారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కి తగిన పదవి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు

Views: 59

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా కార్మికుని కుటుంబానికి ప్రిన్స్ యజమాన్యం భరోసా
సదాశివపేట:  ప్రిన్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికునికి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ హెచ్ఆర్ హెడ్ రాజశేఖర్, ప్లాంట్ హెడ్ శశిమోల్ మోహన్ ముందుకు వచ్చి 11...
డీజేలకు అనుమతి లేదు
ఫోటో మరియు వీడియో గ్రాఫర్ నియోజక వర్గ అధ్యక్షుడికి సన్మానం 
ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
టిబి పోషణ కిట్ల పంపిణీ
తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం
గర్భిణీలకు రాజన్న ఫౌండేషన్ అండ