మర్కుక్ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం

మర్కుక్ రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం

  • మండల రైతులకు విత్తనాల పంపిణీ
  • మర్కుక్ మండల వ్యవసాయ అధికారి రాము

సిద్ధిపేట, మర్కుక్ :  మర్కుక్ మండల రైతు వేదికలో మంగళవారం నాడు విత్తన మేళాను మండల ప్రత్యేక అధికారి సంధ్య పరిశీలించి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరమున్నవరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు.వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విక్రమ్,మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము,మర్కుక్ సర్పంచ్ రాణి మల్లేష్,గంగాపూర్ యూసఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్ శ్యామల ప్రవీణ్,వ్యవసాయ విస్తరణ అధికారులు విష్ణు,భాను శ్రీ  రైతులు పాల్గొన్నారు. 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ