రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త
e-KYC గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు
ముధోల్ :రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.e-KYC గడువు ఇవాల్టితో ముగియగా ఆగస్టు 31 వరకు పొడిగించింది. తొలుత GHMC పరిధిలోనే అవకాశం కల్పించగా ఇతర జిల్లాల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఇచ్చింది. 'సర్' ప్రక్రియ కొనసాగుతుండటం, భారీ వర్షాల కారణంగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా రేపటి నుంచి ఈకేవైసీతో సంబంధం లేకుండానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
