ఆలయంలో జీఎం షాలెం రాజుకు ఘన సన్మానం

ఆలయంలో జీఎం షాలెం రాజుకు ఘన సన్మానం

కొత్తగూడెం : రామవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ చమన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌ను శుక్రవారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు జీఎం షాలెం రాజును ఆలయానికి సాదరంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు పురమ ఫణికుమార్, పితాని సత్యనారాయణ, వంగ వెంకటేశ్వరరావు, జూపాక రమేష్, బచ్చలకూరి రఘు, గ్రంధి రంగసాయిలు, నగేష్ తదితరులు పాల్గొని జీఎంను సన్మానించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Views: 149

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి