భారీ వర్షాలతో ఉట్నూర్–మత్తడిగూడ వాగుపై రాకపోకలు నిలిచివేత
ఆదిలాబాద్ /ఉట్నూర్ : ఉట్నూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మత్తడిగూడ వాగుపై ఉన్న బ్రిడ్జిపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రజలు, వాహనదారులు బ్రిడ్జిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నిం చవద్దని అధికారులు సూచించారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
Views: 15
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
30 Jul 2026 19:28:17
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు...
