విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.

విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.

మందమర్రి, (మంచిర్యాల) : స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని ఒకటి,రెండు ఫ్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ (జీన్స్) సంబంధిత అధికారులను శుక్రవారం కోరారు. ఈ సందర్బంగా బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ కు శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి