దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గంలోదాడిని తీవ్రంగా ఖండిస్తూ మెదక్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, తక్షణమే అల్లాదుర్గం సర్పంచ్ సౌమ్య భర్త సురేష్ గౌడ్ ను మరియు వారి తమ్ముడు ప్రతాప్ గౌడ్ పైన ఎస్ సి ఎస్టి అట్రాసిటీ కేసు చేసి తక్షణమే అరెస్టు చేయాలనీ దళిత సంఘాలు డిమాండ్ చేశారు.అరెస్టు చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తలారి దేవరాజు టీపీసీసీ ఎస్ సి విభాగం కార్యదర్శి మాసనగారి నాగరాజు మాదిగ, నిరుడి శ్రీనివాసు జోగు సాయిలు టి ఎం ఆర్ పి ఎస్ మెదక్ జిలా అధ్యక్షుడు అరుణ్ శ్రీశైలం శ్రీరామ్, పవన్, బేడా బుడగ జంగం జన సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు పస్తం పాపయ్య, డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


