చుంచుపల్లి మండల ఆర్యవైశ్య మహాసభకు నూతన కార్యవర్గం ఎన్నిక

చుంచుపల్లి మండల ఆర్యవైశ్య మహాసభకు నూతన కార్యవర్గం ఎన్నిక

కొత్తగూడెం :  చుంచుపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం 06-08-2026న నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ ఏకగ్రీవంగా 2026–2028 కాలానికి నూతన అధ్యక్షుడిగా గరిణే వెంకటేశ్వరావును ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ వివరాలతో కూడిన పత్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్కు అందజేశారు.
నూతన కార్యవర్గం:
- అధ్యక్షులు: గరిణే వెంకటేశ్వరావు
- ఉపాధ్యక్షులు: తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి మహేష్
- ప్రధాన కార్యదర్శి: దాచేపల్లి పిచ్చయ్య
- కార్యదర్శి: వందనపు వీరభద్రం
- జాయింట్ సెక్రటరీ: వారణాసి వెంకటేశ్వర్లు (బాబు)
- కోశాధికారి: చకిలం సురేష్ కుమార్
- ఉప కోశాధికారులు: తమ్మిశెట్టి విజయ్, టంగుటూరి ఆంజనేయులు
- ముఖ్య సలహాదారు: వెచ్చ అశోక్
- గౌరవ అధ్యక్షులు: వారణాసి సురేష్, తమ్మిశెట్టి రమేష్ , ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. 
Views: 101

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు