ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర

ఐదో రోజు సీపీఐ పోరు యాత్ర

మందమర్రి, (మంచిర్యాల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక బీజోన్ సెంటర్లో బిజెపి పాలనకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఐదో రోజు పోరు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త పాదయాత్ర ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,సుదర్శన్,పౌలు,వెంకటస్వామి,దుర్గరాజ్,గోపి,మొండి,సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 మల్యాల మండల పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక మల్యాల మండల పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
​మల్యాల, :జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన అధ్యక్షుడిగా బట్టు రమేష్...
మెట్రో ఈవినింగ్ జర్నలిస్ట్ ను పరామర్శించిన రేగోడ్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
​ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఫోరం అధ్యక్షులు బోట్ల కార్తీక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయండి
స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో "హర్ ఘర్ తిరంగా"
కిట్స్‌ వరంగల్ స్మార్ట్ సెన్సింగ్ నుండి స్మార్ట్ లివింగ్
ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు