మల్యాల మండల పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

 మల్యాల మండల పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

​మల్యాల, :జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పెయింటింగ్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన అధ్యక్షుడిగా బట్టు రమేష్ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడు గుడిసె మహేష్, ​ప్రధాన కార్యదర్శి సురేష్,​కార్యదర్శి బొల్లి సురేష్, ​కోశాధికారి కొండబత్తిని త్రినాధ్,​ముఖ్య సలహాదారుడు కట్కూరి అజయ్ ​నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తోటి కార్మికులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని పెయింటింగ్ కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.
చౌటకూర్ నుంచి పోసానిపల్లెలో గ్రామంలోని వెళ్తున్న రోడ్డు పక్కన ఉన్న చెట్లను యథేచ్ఛగా చెట్ల నరికివేత
పెండెల రవీందర్‌ను పరామర్శించిన చల్లా..
ఘనంగా ఆదివాసీ దినోత్సవం 
నూలస్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం 
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం