గడువు లోపు డిజిటలైజేషన్ చేయాలి
మందమర్రి, : గడువు లోపు సర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం మందమర్రి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణతో పాటు భూ భారతి,సాదా బైనమా,రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ తీరును మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్ శర్మతో కలిసి పరిశీలించారు. అందిన దరఖాస్తులను త్వరగా పూర్తి చేసే విధంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Jul 2026 18:43:24
దౌల్తాబాద్ (సిద్దిపేట): వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయాధికారి...
