పదోన్నతిపై వెళ్తున్న అధికారికి సన్మానం
మందమర్రి, (మంచిర్యాల) : పదోన్నతి పై శ్రీరాంపూర్ ఏరియా ఇంజనీరుగా వెళ్తున్న సురేష్ కుమార్ ను మందమర్రి ఏరియా సింగరేణి అధికారుల సమక్షంలో బుధవారం ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియాలో సురేష్ కుమారు అందించిన సేవలను జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గుర్తు చేశారు. ఎస్ఓటుజిఎం లిలిత్ ప్రసాద్,బెల్లంపల్లి రీజియన్ జిఎం సేఫ్టీ రఘుకుమార్,కేకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు,ఎస్.కె ఏజెంట్ సంతోష్ కుమార్,ఏరియా ఈ అండ్ ఏం బాలాజీ భగవతి ఝా,ఏజీఎం అకౌంట్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
