కళ్లెం గ్రామ ఉపాధ్యక్షుడు సిరిగిరి రూబెన్

కళ్లెం గ్రామ ఉపాధ్యక్షుడు సిరిగిరి రూబెన్

లింగాల గణపురం (జనగాం):  కళ్లెం అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం పెన్షన్ అందించాలని కళ్లెం గ్రామ ఉపాధ్యక్షుడు సిరిగిరి రూబెన్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి ఎలాంటి వివక్ష లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెన్షన్ ద్వారా పేద కుటుంబాలకు ఎంతో ఆర్థిక భరోసా లభిస్తుందని, అర్హులైన వారందరికీ త్వరగా పెన్షన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిరిగిరి రూబెన్ కోరారు.

Views: 60

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా ఎరువులు కొనుగోలులు రైతులకు శాపంగా మారాయి 
చేగుంట : మెదక్ జిల్లా చేగుంట నుండి మెదక్ వెళ్లే హైవేలో రైతులు బైఠాయించి యూరియా యాప్ ను ఎత్తివేయాలి అని పొలంపల్లి చౌరస్తా లో  పొలంపల్లి...
మంజీరా నీటిపై చార్మినార్‌ బేవరేజెస్‌ దోపిడీ?
మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
లార్డ్ ఉదయ్ నాగరాజు తెలంగాణకు గర్వకారణం
500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
హరే కృష్ణ కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలి: బల్దియా కమిషనర్ వెంకన్న
గంభీరావుపేట లో జాతీయ తిరంగా ర్యాలీ