డిజిటల్ అరెస్టు పేరిట వృద్ధుడికి రూ.7 కోట్ల టోకరా.. !!
హైదరాబాద్ : సైబర్ మాయగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరిట మరో భారీ మోసానికి పాల్పడ్డారు. ఒక వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ.7 కోట్లు కాజేసిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదులోని వివరాల మేరకు.. సోమాజిగూడకు చెందిన వృద్ధుడు(81) గతంలో వ్యాపారం చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
Views: 66
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
