ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నిర్వహించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
వరంగల్ (నర్సంపేట ):80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి * జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట *మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి రామానంద్ *మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పాలయి శ్రీనివాస్ ,మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Views: 19
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 13:51:33
సిద్దిపేట (హుస్నాబాద్): 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో దేశ భక్తి నినాదాలు చేస్తు సిద్దిపేట జిల్లా హుస్నాబాద పట్టణ పుర వీధులలో ప్రభాత భేరి ర్యాలీని...
