బెల్లంపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బెల్లంపల్లి మంచిర్యాల :80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి స్టేట్ బ్యాంక్–శాంతిఖని ఆటో స్టాండ్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సాయిని రాజన్న, మచ్చే రాజేష్, మల్లన్నతో పాటు పలువురు యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 13:51:33
సిద్దిపేట (హుస్నాబాద్): 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో దేశ భక్తి నినాదాలు చేస్తు సిద్దిపేట జిల్లా హుస్నాబాద పట్టణ పుర వీధులలో ప్రభాత భేరి ర్యాలీని...
